- పూర్తి పేరు – మహాదేవ గోవింద రనడే.
- ఇతని రాజకీయ గురువు – ఎ.ఓ. హ్యూమ్.
- ఇతని రచనలు – Rise of Marata Power, Essays on Indian Economy
- మహారాష్ట్రలో ప్రార్థనా సమాజంలో సభ్యుడు. ప్రార్ధనా సమాజ నిర్మాత. మహారాష్ట్రలో సాంఘికోద్యమానికి మూల పురుషుడు.
- పశ్చిమ భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనానికి కారకుడైన యం.జి. రనడేను మహారాష్ట్ర సాంస్కృతిక ప్రవక్తగా అభివర్ణిస్తారు.
- 1869లో జరిగిన ప్రథమ వితంతు వివాహానికి హాజరై సంఘ బహిష్కరణకు గురయ్యాడు.
- 1866లో విష్ణుశాస్త్రి పండిట్ స్థాపించిన Bombay Widow Marriage Association కు యం.జి. రనడే గోపాల్ హరిదేశముఖ్ సహాయమందించారు.
- ఇందు – ప్రకాశ్ అనే ఆంగ్ల-మరాఠీ పత్రికకు యం.జి. రనడే సంపాదకులుగా పనిచేశాడు. – గణేశ్ వాసుదేవ జోషి స్థాపించిన సార్వజనిక సభ కార్యక్రమాలకు సహాయమందించాడు.
- 1870లో పూనా సార్వజనిక సభను స్థాపించాడు.
- 1884లో పునాలో దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించనది జి. జి. అగార్కర్.
- 1887లో బొంబాయిలో యం.జి. రనడే స్థాపించిన సంఘం – Indian National Social Conference.
- మరణం, జననం, గతించిన గతంను తిరిగి పునరుద్దరించలేము యం.జి.రనడే.
రమాబాయి రనడే
- 1873లో యం.డి. రనడేను వివాహమాడారు.
- 1915లో సేవా సదన్ సొసైటీని పూనేలో స్థాపించారు.
- బొంబాయిలో Hindu Ladies Social Club ను స్థాపించారు.